ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కార్యాలయంలో ఉగాది సంబరాలు

ABN, First Publish Date - 2021-04-14T06:19:46+05:30

ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సంబరాలు జరిగాయి. వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం పార్టీ సీనియర్‌ నేతలు అన్నెపురెడ్డి వాణి, రిటైర్డ్‌ సంహాచలం వేదపండితులు వేదుల రవిశంకర్‌ ప్రసాద్‌లను ఉగాది పురస్కారాలతో ఘనంగా సన్మానించారు.

రవిశంకర్‌ ప్రసాద్‌ను సత్కరిస్తున్న బండారు, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాణిపేట, ఏప్రిల్‌ 13: ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సంబరాలు జరిగాయి. వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం పార్టీ సీనియర్‌ నేతలు అన్నెపురెడ్డి వాణి, రిటైర్డ్‌ సంహాచలం వేదపండితులు వేదుల రవిశంకర్‌ ప్రసాద్‌లను ఉగాది పురస్కారాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆహ్వానితులకు తేనీరు, మిఠాయిలు అందించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్‌, సనపల పాండురంగారావు, కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు, మొల్లి ముత్యాలు, గొలగాని వీరారావు, నజీర్‌, విల్లూరి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-14T06:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising