ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

220 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు

ABN, First Publish Date - 2021-09-17T06:01:11+05:30

కొబ్బరి కాయల బస్తాల మాటున గురు వారం గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న వారిని వాహనంతో సహా పట్టుకున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు.

పట్టుబడిన గంజాయిని చూపుతున్న ఎలమంచిలి పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఎలమంచిలి, సెప్టెంబరు 16 : కొబ్బరి కాయల బస్తాల మాటున గురు వారం గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న వారిని వాహనంతో సహా పట్టుకున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు. మండలంలోని రేగుపాలెం సమీపం పోలవరం కాలువ వద్ద ఓ వాహనంలో కొబ్బరి కాయల బస్తాలను లోడు చేశారు. అందులో 220 కిలోల గంజాయిని బస్తాల్లో నింపి ఉంచారు. దీనిపై అందిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి దాడి చేయగా మధ్యప్రదేశ్‌కు చెందిన జలాల్‌ మన్సూరీ, జమల్‌ షేక్‌లు పట్టుబడగా, మరో ఇద్దరు పరారైనట్టు చెప్పారు. వీరి నుంచి 125 కొబ్బరి కాయల బస్తాలు, గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - 2021-09-17T06:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising