ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మురిసిన మువ్వన్నెల జెండా

ABN, First Publish Date - 2021-01-27T06:31:29+05:30

గ్రామీణ జిల్లాలోని వాడవాడలా మంగళవారం జాతీయ పతాకం రెపరెపలాడింది.

రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయ ప్రాంగణంలో పతాకాన్ని ఆవిష్కరిస్తున్న ఆర్డీవో సీతారామారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా గణతంత్ర వేడుకలు

జాతీయ పతాకం ఎగరవేసిన అధికారులు

అలరించిన సంస్కాృతి కార్యక్రమాలు

ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు పురస్కారాలు


అనకాపలి, జనవరి 26: గ్రామీణ జిల్లాలోని వాడవాడలా మంగళవారం జాతీయ పతాకం రెపరెపలాడింది. అధికారులు, పలు సంస్థలు, సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఆర్డీవో జె.సీతారామారావు, జోనల్‌ కార్యాలయంలో జోనల్‌ కమిషనర్‌ శ్రీరామ్మూర్తి, ఆర్టీవో కార్యాలయంలో ఆర్టీవో రవీంద్రనాథ్‌ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవమని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాగా, ఆర్డీవో సీతారామారావు, జోనల్‌ కమిషనర్‌ శ్రీరామ్మూర్తి, ఏపీఈపీడీసీఎల్‌ ఈఈ సత్యనారాయణ విశాఖలో కలెక్టర్‌ వినయ్‌చంద్‌ చేతులమీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 


Updated Date - 2021-01-27T06:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising