ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడు పనులు టీడబ్ల్యూ ఈఈ తనిఖీలు

ABN, First Publish Date - 2021-01-20T06:03:14+05:30

మండలంలో జరుగుతున్న నాడు-నేడు పనులపై మంగళవారం గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కేవీఎస్‌ కుమార్‌ తనిఖీలు నిర్వహించారు.

మంప ఆశ్రమ పాఠశాలలో అదనపు భవన నిర్మాణాలపై సూచనలిస్తున్న ఈఈ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కొయ్యూరు, జనవరి 19: మండలంలో జరుగుతున్న నాడు-నేడు పనులపై మంగళవారం గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కేవీఎస్‌ కుమార్‌ తనిఖీలు నిర్వహించారు. శరభన్నపాలెంలో రూ.రెండు కోట్లతో జరుగుతున్న పనులు నత్తనడకన సాగుతుండడంపై ఈఈ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంప ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న అదనపు భవన నిర్మాణాలు నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఈఈ కుమార్‌ మాట్లాడుతూ నాడు-నేడు పనులు గడువులోపు పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా చేయాలన్నారు. ఆయన వెంట డీఈఈ డీవీఎస్‌ఎన్‌ రాజు, జేఈ సుబ్బారావు ఉన్నారు. 

Updated Date - 2021-01-20T06:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising