ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్రాంత డీజీపీ ప్రసాదరావుకు నివాళులు

ABN, First Publish Date - 2021-05-11T04:11:16+05:30

కరోనాతో మృతి చెందిన విశ్రాంత డీజీపీ బి.ప్రసాదరావుకి సీపీ మనీష్‌కుమార్‌సిన్హాతోపాటు ఇతర అధికారులు సోమవారం నివాళులు అర్పించారు.

పోలీస్‌ కమిషనరేట్‌లో బి.ప్రసాదరావు చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న సీపీ, ఇతర అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, మే 10(ఆంధ్రజ్యోతి): కరోనాతో మృతి చెందిన విశ్రాంత డీజీపీ బి.ప్రసాదరావుకి సీపీ మనీష్‌కుమార్‌సిన్హాతోపాటు ఇతర అధికారులు సోమవారం నివాళులు అర్పించారు. పోలీస్‌ బ్యారెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసాదరావు చిత్రపటానికి పూలదండ వేసి సంతాపం తెలిపారు. 2002 మార్చి నుంచి 2005 జనవరి వరకు నగర పోలీస్‌ కమిషనర్‌గా బి.ప్రసాదరావు పనిచేయడంతో నగరవాసులు, అధికారులకు ఆయనతో అవినాభావ సంబంధం ఏర్పడిందని సీపీ అన్నారు. అప్పట్లో ఆయన అమలుచేసిన సంస్కరణలు ప్రజాదరణ పొందాయని గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏడీసీపీ ఆదినారాయణ, రజిత, ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-11T04:11:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising