ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నృత్యనికేతన్‌ విద్యార్థులకు సత్కారం

ABN, First Publish Date - 2021-02-25T04:40:44+05:30

చినముషిడివా శాంతినగర్‌కు చెందిన నిర్మలానృత్యనికేతన్‌ విద్యార్థులు నేపాల్‌ రాజధాని ఖాట్మాండులో కూచిపూడి నృత్యప్రదర్శన ఇచ్చారు.

ఖాట్మాండులో నృత్య ప్రదర్శన అనంతరం విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి, ఫిబ్రవరి 24: చినముషిడివా శాంతినగర్‌కు చెందిన నిర్మలానృత్యనికేతన్‌ విద్యార్థులు నేపాల్‌ రాజధాని ఖాట్మాండులో కూచిపూడి నృత్యప్రదర్శన ఇచ్చారు. అక్క డి పశుపతినాథ్‌ దేవస్థానం ఆహ్వానం మేరకు ఈనెల 22న  శివాష్టకం, శివతాండవం అం శాలలో విద్యార్థులు చేసిన నృత్యప్రదర్శన అలరించింది. అనంతరం నిర్వాహుకులు విద్యార్థులను సత్కరించారు. నృత్యనికేతన్‌ ప్రిన్సిపాల్‌ బొల్లాప్రగడ విజయజ్యోతి, అధ్యక్షుడు మందహాస్‌, ఆధ్వర్యంలో శర్వాణివీక్షిత, వాణి, చందన, గాయత్రి, శ్రావణజ్యోతి నృత్యప్రదర్శనలు ఇచ్చారు. 


Updated Date - 2021-02-25T04:40:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising