ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల్లో పారదర్శక సేవలు

ABN, First Publish Date - 2021-07-25T05:59:40+05:30

గ్రామ సచివాలయ ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపర్చుకుని తద్వారా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని డీఎల్‌పీవో శిరీషారాణి సూచిం చారు.

చెట్టుపల్లి సచివాలయంలో రికార్డులు తనిఖీ చేస్తున్న శిరీషారాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 డీఎల్‌పీవో శిరీషారాణి సూచన

నర్సీపట్నం అర్బన్‌, జూలై 24 : గ్రామ సచివాలయ ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపర్చుకుని తద్వారా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని డీఎల్‌పీవో శిరీషారాణి సూచిం చారు. చెట్టుపల్లి గ్రామ సచివాలయాన్ని శనివారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు.  రికార్డులను పరిశీలించి, సంక్షేమ పథకాల అమలు  తీరును తెలుసుకున్నారు. వివిధ అభివృద్ధి పనుల ప్రగతిపై ఆరా తీశారు. కాంట్రాక్టర్లు, పంచాయతీ సర్పంచ్‌లతో మాట్లాడారు. త్వరతగతిన పనులు పూర్తిచేయాలన్నారు

Updated Date - 2021-07-25T05:59:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising