ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ రైతులకు మద్దతుగా ట్రాక్టర్ల ర్యాలీ

ABN, First Publish Date - 2021-01-27T06:12:45+05:30

ఢిల్లీ రైతులకు మద్దతుగా మంగళవారం పెందుర్తిలో కిసాన్‌ ట్రాక్టర్‌ మార్చ్‌ ర్యాలీ నిర్వహించారు.

పెందుర్తిలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి, జనవరి 26: ఢిల్లీ రైతులకు మద్దతుగా మంగళవారం పెందుర్తిలో కిసాన్‌ ట్రాక్టర్‌ మార్చ్‌ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం, డీవైఎఫ్‌, సిటూ, ఐద్వా, రైతు సంఘాల ఆఽధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీ పెందుర్తి నుంచి చినముషివాడ వరకు సాగింది. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ఈ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలను వివరిస్తూ ప్రజానాట్య మండలి సభ్యులు గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర ప్రధాన కార్యదర్శి బి.గంగారావు, పి.వెంకటరెడ్డి, బి.రమణి, బి.అనంతలక్ష్మి, జి.అప్పలరాజు, షేక్‌ షఫీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-27T06:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising