ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: Pranv gopal

ABN, First Publish Date - 2021-10-24T18:19:00+05:30

ముఖ్యమంత్రిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తేలిపోయిందని ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ముఖ్యమంత్రిపై  టీడీపీ నాయకులు  అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తేలిపోయిందని ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ అన్నారు. టీడీపీ నాయకులు తనను దుర్బాషలాడారని చేసిన ముఖ్యమంత్రి ప్రకటన పూర్తిగా అవాస్తవమని ప్రజలు గ్రహించారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడులకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే జనాగ్రహ దీక్షలు పెట్టి మంత్రులు దిజారి దుర్బాషలాడారని మండిపడ్డారు. గుడివాడ అమర్ ఓ ఆకు రౌడీ అని.. మంత్రి పదవి కోసం దిగజారి మాట్లాడుతున్నారన్నారు. 72 గంటలలో ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల నివాసాలు ముట్టడిస్తామని ప్రణవ్ గోపాల్ హెచ్చరించారు. 

Updated Date - 2021-10-24T18:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising