ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగానిదే అంతిమ విజయం : కిడారి శ్రావణ్‌కుమార్‌

ABN, First Publish Date - 2021-01-27T06:36:17+05:30

రాజకీయానికి, రాజ్యాంగానికి జరిగిన పోరులో అంతిమ విజయం రాజ్యాంగానిదేనని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న శ్రావణ్‌కుమార్‌, నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అరకులోయ, జనవరి 26: రాజకీయానికి, రాజ్యాంగానికి జరిగిన పోరులో అంతిమ విజయం రాజ్యాంగానిదేనని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పుతో రాజ్యాంగానిదే విజయం అయ్యిందన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్‌ సభ్యుడు సివేరి అబ్రహం, దొన్నుదొర, శెట్టి బాబూరావు, మహాదేవ్‌,  పాండురంగస్వామి, సుబ్బారావు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-27T06:36:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising