ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి

ABN, First Publish Date - 2021-06-20T05:46:30+05:30

ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ డిమాండ్‌ చేశారు

రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, జూన్‌ 19: ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ డిమాండ్‌ చేశారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 128వ రోజు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలలో ఏఐటీయూసీ కార్మికులు కూర్చున్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ  పరిశ్రమల ప్రైవేటీకరణ అంశంలో  కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ కరోనాతో మృతి చెందిన ఉక్కు ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ శిబిరంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు గంధం వెంకటరావు, జె.రామకృష్ణ, కె.సత్యనారాయణ, ఎల్లేటి శ్రీనివాసరావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, రాజబాబు, రామ కోటేశ్వరరావు, సీతారామ రాజు, బాబూరావు, దేముడు, జవహర్‌, నాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-20T05:46:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising