ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి పన్ను పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-06-18T04:47:08+05:30

పెంచిన ఆస్తిపన్నుతో ప్రజలపై మోయలేని భారం పడుతోందని జీవీఎంసీ కమిషనర్‌ సృజనకు షీలానగర్‌, వేంకటేశ్వరకాలనీ సంక్షేమ సంఘాల నాయకులు విన్నవించారు.

జీవీఎంసీ కమిషనర్‌ సృజనకు వినతిపత్రం అందిస్తున్న నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కిరెడ్డిపాలెం, జూన్‌ 17: పెంచిన ఆస్తిపన్నుతో ప్రజలపై మోయలేని భారం పడుతోందని జీవీఎంసీ కమిషనర్‌ సృజనకు షీలానగర్‌, వేంకటేశ్వరకాలనీ సంక్షేమ సంఘాల నాయకులు విన్నవించారు. గురువారం  ఆమెను కలిసిన 69వ వార్డు పరిధిలోని పలు కాలనీల నాయకులు పెంచిన ఆస్తిపన్నుతో ఇబ్బందులను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆస్తి పన్ను పెంపుదల  నిర్ణయాన్ని పునరాలోచించి పాత పద్ధతిలోనే ఇంటి పన్ను వసూలును చేయాలని కోరారు.  షీలానగర్‌ కాలనీ అధ్యక్షుడు జి.సుబ్బారావు, వెంకటేశ్వరకాలనీ అధ్యక్షుడు ఎ.వీర్రాజు, శ్రీనివాసరావు, పార్వతీశం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T04:47:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising