ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోస్తనీలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2021-03-07T06:47:06+05:30

చిట్టివలస నుంచి మూలకుద్దు వెళ్లే మార్గంలో గోస్తనీ నది వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం శనివారం లభ్యమైంది.

మహిళ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తగరపువలస, మార్చి 6: చిట్టివలస నుంచి మూలకుద్దు వెళ్లే మార్గంలో గోస్తనీ నది వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం శనివారం లభ్యమైంది. స్థానికులు ఈ మేరకు సమాచారం అందించినట్టు పోలీసులు తెలిపారు. 60 ఏళ్ల వయసు గల వృద్ధురాలు పసుపురంగు చీరు ధరించి ఉందని, ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా, లేక ప్రమాదవశాత్తు గోస్తనీలో పడి మృతి చెందిందా అన్న విషయం తేలాల్సి ఉందన్నారు. ఈ వంతెన అవతల ప్రాంతం విజయనగరం జిల్లాకు చెందినది కావడం వల్ల అక్కడి పరిసర గ్రామాలకు చెందిన మహిళగా భావిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-03-07T06:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising