ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలింగ్‌పై తెలుగుదేశం పార్టీ నేతల దృష్టి

ABN, First Publish Date - 2021-03-08T05:23:44+05:30

జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌పై తెలుగుదేశం దృష్టిసారించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల పర్యటన విజయవంతం కావడంతో నేతలు, అభ్యర్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణమూర్తి ఇష్టాగోష్టిగా సమావేశమయ్యారు.

పార్టీ కార్యాలయంలో సమావేశమైన టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌పై తెలుగుదేశం దృష్టిసారించింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల పర్యటన విజయవంతం కావడంతో నేతలు, అభ్యర్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, నిమ్మల రామానాయుడు, బండారు సత్యనారాయణమూర్తి ఇష్టాగోష్టిగా సమావేశమయ్యారు. చంద్రబాబు పర్యటనకు నగర వాసుల నుంచి మంచి స్పందన కనిపించడంతో పార్టీ పట్ల సానుకూలత వ్యక్తమయిందని అభిప్రాయపడ్డారు. అనంతరం అచ్చెన్నాయుడు నియోజకవ ర్గాల వారీగా నాయకులతో మాట్లాడారు. సోమవారంతో ప్రచారం ముగియనున్నందున ప్రతి వార్డులో ప్రజలను కలుసు కునేందుకు దృష్టిసారించాలని, పోలింగ్‌పై  మరింత శ్రద్ధ వహించాలని,  వీలైనంత ఎక్కువ మంది ఓటు వేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-03-08T05:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising