ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ఉపాధ్యాయుడి మృతి

ABN, First Publish Date - 2021-05-21T14:46:31+05:30

కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కశింకోట(విశాఖపట్నం): కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పి.శ్రీధర్ కరోనాతో గురువారం మృత్యువాత పడ్డారు. ఇటీవల కరోనా సోకిన శ్రీధర్ విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు చెప్పారు. అతని మృతిపై మండల ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.


Updated Date - 2021-05-21T14:46:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising