ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడుపునొప్పి తాళలేక ఉపాధ్యాయుడు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-10-17T06:21:01+05:30

కడుపు నొప్పి భరించలేక ఓ ఉపాధ్యాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నాతవరం ఎస్‌ఐ శేఖరం అందించిన వివరాల మేరకు... నాతవరం మండలం చెర్లోపాలెం పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఎన్‌వీ రమణ అదే మండలం జిల్లెడిపూడి పంచాయతీ వై.వెంకయ్యపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా కడుపునొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. శనివారం భరించలేని కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఆత్మహత్యకు పాల్పడిన ఉపాధ్యాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాతవరం, అక్టోబరు 16: కడుపు నొప్పి భరించలేక ఓ ఉపాధ్యాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. నాతవరం ఎస్‌ఐ శేఖరం అందించిన వివరాల మేరకు... నాతవరం మండలం చెర్లోపాలెం పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఎన్‌వీ రమణ అదే మండలం జిల్లెడిపూడి పంచాయతీ వై.వెంకయ్యపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా కడుపునొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. శనివారం భరించలేని కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2021-10-17T06:21:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising