ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికార పార్టీకి తొత్తుల్లా పోలీసుల తీరు: నజీర్

ABN, First Publish Date - 2021-09-09T14:31:10+05:30

దారుణంగా హత్యకు గురైన అనూష కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరామర్శించడానికి వస్తుంటే అడ్డుకోవడం ఏమిటని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: దారుణంగా హత్యకు గురైన అనూష కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పరామర్శించడానికి వస్తుంటే అడ్డుకోవడం ఏమిటని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీకి తొత్తుల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దిశా చట్టం పేరుతో మాయమాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ దిశాచట్టం అమలులో లేదని ప్రకటిస్తే ..గుంటూరు పోలీసు  మాత్రం చట్టం అమలులో ఉందని అబద్దాలు ఆడుతున్నారని నజీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-09-09T14:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising