ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండున్నరేళ్లలో ఏపీ పరువు దెబ్బతింది: Achennaidu

ABN, First Publish Date - 2021-11-01T17:18:39+05:30

రెండున్నరేళ్లలో ఏపీ పరువు దెబ్బతిందరి.. ఏపీ అంటే అసహ్యించుకునే దుస్ధితి ఏర్పడిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం:  రెండున్నరేళ్లలో ఏపీ పరువు దెబ్బతిందరి.. ఏపీ అంటే అసహ్యించుకునే దుస్ధితి ఏర్పడిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. గంజాయ్, హెరాయిన్ ఎక్కడ పట్టుబడినా... మూలాలు ఏపీ నుంచే అనే వస్తోందన్నారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారని..ఆర్ధిక మూలలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ఎవ్వరూ ఇష్టపడటంలేదని తెలిపారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిన  రోజున వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు ఇస్తున్నారన్నారు. వైఎస్ఆర్ చేసిందేంటి అని నిలదీశారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈరోజున అవార్డులు ఇవ్వడం ఆయన త్యాగాన్ని  పక్క తోవపట్టించడమే అని అచ్చెన్నాయుడు అన్నారు. 

Updated Date - 2021-11-01T17:18:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising