ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి

ABN, First Publish Date - 2021-09-29T06:42:29+05:30

వర్షాల కారణంగా నీరు నిలిచిపోయి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ మల్లికార్జున
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు డ్రైడేగా పాటించాలి

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

మహారాణిపేట, సెప్టెంబరు 28: వర్షాల కారణంగా నీరు నిలిచిపోయి ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు నిల్వ ఉంటే దోమలు వ్యాప్తి చెందుతాయని, అందువల్ల నీటిని క్లోరినేషన్‌ చేయాలన్నారు. బుధవారం డ్రైడేగా పాటించాలని, దీనిపై ప్రజలకు పంచాయతీ సిబ్బంది, ఆశ, ఏఎన్‌ఎం, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు అవగాహన కల్పించాలని తెలిపారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వైద్య శిబిరాలు నిర్వహిం చాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2021-09-29T06:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising