ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27న మహిళా గర్జనను విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2021-10-24T05:18:55+05:30

ఈ నెల 27న జరిగే మహిళాగర్జనలో ప్రతి కార్మికుడు కుటుంబంతో సహా పాల్గొని విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ పిలుపునిచ్చారు.

రిలే నిరాహార దీక్షల శిబిరంలో మాట్లాడుతున్న డి.ఆదినారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, అక్టోబరు 23: ఈ నెల 27న జరిగే మహిళాగర్జనలో ప్రతి కార్మికుడు కుటుంబంతో సహా పాల్గొని విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ పిలుపునిచ్చారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు  254వ రోజు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలలో సీఓఅండ్‌సీసీపీ  కార్మికులు పాల్గొన్నారు. ఈ దీక్షలలో పాల్గొన్న కార్మికులనుద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని  అన్నారు. పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ నవంబరు 1న యువతతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ దీక్షలలో పలువురు ఉక్కు ఉద్యోగులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-24T05:18:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising