ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాడిపై పాడేరు సబ్‌ కలెక్టర్‌ విచారణ

ABN, First Publish Date - 2021-11-27T06:11:57+05:30

మండలంలోని లోతుగెడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజం నాయుడుపై జరిగిన భౌతిక దాడిపై పాడేరు సబ్‌ కలెక్టర్‌ వి. అభిషేక్‌ విచారణ చేపట్టారు.

టీచర్లతో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 


చింతపల్లి, నవంబరు 26: మండలంలోని లోతుగెడ్డ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజం నాయుడుపై జరిగిన భౌతిక దాడిపై పాడేరు సబ్‌ కలెక్టర్‌ వి. అభిషేక్‌ విచారణ చేపట్టారు. శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ లోతుగెడ్డ ఆశ్రమ పాఠశాలను సందర్శించి, ఉపాధ్యాయులు, హెచ్‌ఎంతో మాట్లాడారు. దాడి జరిగిన విధానాన్ని తెలుసుకున్నారు. ఈ దాడిపై విచారణ చేపట్టాలని అన్నవరం ఎస్‌ఐ ప్రశాంత్‌ కుమార్‌ని ఆదేశించారు. ఈ విచారణలో చింతపల్లి తహసీల్దార్‌ గోపాలకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-27T06:11:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising