ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాలర్‌ ఢీకొని విద్యార్థి మృతి

ABN, First Publish Date - 2021-07-25T05:44:36+05:30

షీలానగర్‌ టోల్‌ గేటు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు.

ప్రమాదానికి కారణమైన ట్రాలర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కిరెడ్డిపాలెం, జూలై 24: షీలానగర్‌ టోల్‌ గేటు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పరవాడకు చెందిన కె.సుధాకర్‌రెడ్డి (22) తన పెదనాన్న వెంకటరెడ్డి ఇంటిలో వుంటూ గాయత్రి కళాశాలలో ఎంటెక్‌ చదువుతున్నాడు. సుధాకర్‌ శనివారం రాత్రి నగరంలో వున్న తన స్నేహితుడిని కలసి తిరిగి తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా షీలానగర్‌ టోల్‌ గేటు దాటిన తరువాత గెయిల్‌ గేటు సమీపంలో ట్రాలర్‌ ఢీకొట్టింది. దీంతో కిందపడిన విజయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-07-25T05:44:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising