ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రాజధానుల పేరుతో రాష్ట్రం ముక్కలు

ABN, First Publish Date - 2021-01-21T06:15:13+05:30

మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నదని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు.

దీపాలు వెలిగించి నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు


అనకాపల్లి టౌన్‌, జనవరి 20: మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నదని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. అమరావతి రైతులకు సంఘీభావంగా బుధవారం పరమేశ్వరి పార్కు జంక్షన్‌లో ప్రమిదలతో దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తుందనే భావంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నదన్నారు. అమరావతి భూముల్లో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరగలేదని, భూసేకరణ న్యాయపరంగా జరిగిందని న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మళ్ల సురేంద్ర, కొణతాల వెంకటరావు, కుప్పిలి జగన్మోహనరావు, మళ్ల గణేశ్‌, పి.త్రినాథ, పొలిమేర నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising