ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాలకు ఆధ్మాత్మిక శోభ

ABN, First Publish Date - 2021-10-21T06:46:33+05:30

రాష్ట్రంలో అన్ని ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ చేకూర్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వాణీమోహన్‌ తెలిపారు.

స్వయంభూ విఘ్నేశ్వరుడిని దర్శించుకుంటున్న వాణీమోహన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వాణీమోహన్‌


చోడవరం, అక్టోబరు 20: రాష్ట్రంలో అన్ని ఆలయాలకు ఆధ్యాత్మిక శోభ చేకూర్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వాణీమోహన్‌ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆలయాల్లో ప్రత్యేక విగ్రహాల ఏర్పాటుతో పాటు చరిత్ర తెలిపేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇప్పటికే 117 ఆలయాల్లో పనులు మొదలు పెట్టామన్నారు. అలాగే ఆలయాల భూములతో పాటు ఆస్తుల పరిరక్షణ కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పారు. కాగా, ఆలయానికి వచ్చిన కార్యదర్శికి దేవదాయ శాఖ ఈవో సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ఆ శాఖ ఏసీ శాంతి, ఇతర అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకుడు కొడమంచిలి చలతి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T06:46:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising