ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైసూరు నుంచి దనపూర్‌కు ప్రత్యేక రైలు

ABN, First Publish Date - 2021-05-11T04:13:27+05:30

యాణికుల సౌకర్యార్ధం మైసూరు నుంచి దనపూర్‌కు ప్రత్యేక రైలు ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

14 వరకు రాయపూర్‌ రైలు రద్దు

విశాఖపట్నం, మే 10: ప్రయాణికుల సౌకర్యార్ధం మైసూరు నుంచి దనపూర్‌కు ప్రత్యేక రైలు ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. కాగా ఒడిశా ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో విశాఖ, రాయపూర్‌ మధ్య రాకపోకలు సాగిస్తున్న 08528, 08527 నంబరు గల రైళ్లను ఈ నెల 14 వరకు రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

07314 నంబరు గల రైలు ఈ నెల 13న  ఉదయం 11.00 గంటలకు మైసూరులో బయలుదేరి మర్నాడు రాత్రి 7.55 గంటలకు విశాఖ చేరి తిరిగి 8.15 గంటలకు బయలుదేరి శనివారం రాత్రి 8.45 గంటలకు దనపూర్‌ చేరుతుంది. 


Updated Date - 2021-05-11T04:13:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising