ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సమస్యలను పరిష్కరించండి

ABN, First Publish Date - 2021-02-27T06:04:26+05:30

రైతుభరోసా కేంద్రంలో ఉంటూ రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆ శాఖ సహాయ సంచాలకుడు ఎం.రామారావు ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఏడీ రామారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు రామారావు


తుమ్మపాల (అనకాపల్లి), ఫిబ్రవరి 26: రైతుభరోసా కేంద్రంలో ఉంటూ రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆ శాఖ సహాయ సంచాలకుడు ఎం.రామారావు ఆదేశించారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవోలు, సిబ్బందితో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ శాఖాధికారులు గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. అలాగే కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ గ్రూపు గురించి వివరించారు. ఈ గ్రూపు ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లను అద్దెకు ఇవ్వవచ్చని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు సి.రామపద్మలత, సిహెచ్‌.నాగసాయిపావని, జి.హరికృష్ణ, సుమంత, ఎం.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T06:04:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising