ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న దర్శనాలు నిలిపివేత

ABN, First Publish Date - 2021-05-11T04:56:18+05:30

కరోనా దృష్ట్యా భక్తులకు సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనాలను అధికారులు సోమవారం నుంచి పూర్తిగా నిలిపివేశారు.

మూసిన రాజగోపుర తలుపులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెలవెలబోయిన మాడవీధులు



సింహాచలం, మే 10: కరోనా దృష్ట్యా భక్తులకు సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనాలను అధికారులు సోమవారం నుంచి పూర్తిగా నిలిపివేశారు. దాంతో నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడుతుండే సింహగిరి మాడవీధులు, దేవాలయ ప్రాంగణం వెలవెలబోయాయి.  సోమవారం నుంచి 15వ తేదీ వరకు ఆలయంలోనికి భక్తులను అనుమతించకున్నా...స్వామి వారికి వైదిక కార్యక్రమాలన్నీ సంప్రదాయ రీతిలో యథావిధిగా జరుగుతాయని ఆలయ స్థానాచార్యులు డా.టీపీ రాజగోపాల్‌ ప్రకటించారు. ఈ నెల 14న స్వామివారి నిజరూప దర్శనం చందనోత్సవం  నిర్వహించనున్న నేపథ్యంలో ఆలయ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం భక్తులకు అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఈఓ సూర్యకళ తెలిపారు. ఈ ఆరు రోజులు పాటు సింహగిరికి భక్తులను అనుమతించే ప్రసక్తే లేదన్నారు.

Updated Date - 2021-05-11T04:56:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising