ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కునుకూరు, చీడిపల్లి టీచర్లకు షోకాజ్‌లు

ABN, First Publish Date - 2021-11-26T06:19:48+05:30

విధులకు ఎగనామం పెడుతున్న కునుకూరు, చీడిపల్లి ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు ఎంఈవో బోడం నాయుడు తెలిపారు.

కునుకూరు పాఠశాలను పరిశీలిస్తున్న ఎంఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కొయ్యూరు, నవంబరు 25: విధులకు ఎగనామం పెడుతున్న కునుకూరు, చీడిపల్లి ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు ఎంఈవో బోడం నాయుడు తెలిపారు. గురువారం సర్పంచ్‌ ఫిర్యాదు మేరకు ఈ రెండు పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఆ సమయంలో ఉపాధ్యాయులు బంగారు పాప, గంగా భవాని విధులకు హాజరు కాలేదు. దీంతో ఎంఈవో సహచర ఉపాధ్యాయులను విచారించారు. అనంతరం గ్రామస్థులను విచారిం చారు. తరచూ ఆ టీచర్లు తరచూ విధులకు హాజరు కావడం లేదని నిర్ధారించుకున్న తర్వాత  వారిద్దరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.  

Updated Date - 2021-11-26T06:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising