ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీలలో గెలుపే ధ్యేయంగా పనిచేయాలి

ABN, First Publish Date - 2021-01-25T06:33:11+05:30

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో నిలుస్తున్న అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీవీ ప్రసాద్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎంవీవీ ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీడీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీవీ ప్రసాద్‌   

కొయ్యూరు, జనవరి 24: పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో నిలుస్తున్న అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేయాలని తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీవీ ప్రసాద్‌ అన్నారు. ఆదివారం ఆయన స్వగృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బరిలో నిలిచే అభ్యర్థులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు రామ్మూర్తి, కార్యకర్తలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.  


Updated Date - 2021-01-25T06:33:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising