ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో మైలురాయిని దాటిన షిప్‌యార్డు

ABN, First Publish Date - 2021-03-25T05:03:53+05:30

హిందుస్థాన్‌ షిప్‌యార్డు మరో మైలురాయిని దాటింది. 27 సంవత్సరాల పురాతన నౌకకు విజయవంతంగా మరమ్మతులు పూర్తిచేసింది.

మరమ్మతులు పూర్తయిన నౌక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పురాతన నౌకకు విజయవంతంగా మరమ్మతులు 

మల్కాపురం, మార్చి 24: హిందుస్థాన్‌ షిప్‌యార్డు మరో మైలురాయిని దాటింది. 27 సంవత్సరాల పురాతన నౌకకు విజయవంతంగా మరమ్మతులు పూర్తిచేసింది. కొవిడ్‌ సమయంలో ఈ నౌకతో పాటు ఫిబ్రవరి 21, మార్చి 21న మరో రెండు నౌకల మరమ్మతులు పూర్తిచేసి ఘనత సొంతం చేసుకున్నామని యజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మూడు నౌకల మరమ్మతులను పూర్తి నాణ్యతతో చేపట్టామని, ఇదే స్ఫూర్తితో బహుళ ప్రాజెక్టులను రూపొందించేందుకు హెచ్‌ఎస్‌ఎల్‌ సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఇండియన్‌ నేవీ, కోస్టుగార్డులకు కూడా రక్షణ నౌకలను తయారుచేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు వివరించింది. 


Updated Date - 2021-03-25T05:03:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising