ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దివీస్‌’ను సందర్శించిన ‌ఎస్‌ఈజడ్‌ కమిషనర్‌

ABN, First Publish Date - 2021-01-17T05:48:20+05:30

దివీస్‌ కర్మాగారాన్ని స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఎస్‌ఈజడ్‌) కమిషనర్‌ ఎ.రామమోహన్‌రెడ్డి శనివారం సందర్శించారు.

దివీస్‌ అధికారులతో చర్చిస్తున్న కమిషనర్‌ రామమోహన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమునిపట్నం (రూరల్‌), జనవరి 16: దివీస్‌ కర్మాగారాన్ని స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఎస్‌ఈజడ్‌) కమిషనర్‌ ఎ.రామమోహన్‌రెడ్డి శనివారం సందర్శించారు.  ఈ సందర్భంగా వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం దివీస్‌ డైరెక్టర్‌ మధుసూధనరావు, జీఎం వైఎస్‌ కోటేశ్వరరావు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కర్మాగారంలో కొవిడ్‌ సమయంలో ఉత్పత్తి, ఇతర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే సిబ్బంది పనితీరుపై ఆయన ఆరా తీశారు.

Updated Date - 2021-01-17T05:48:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising