ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక సంఘ నిధులు విడుదల చేయాలని సర్పంచుల వినతి

ABN, First Publish Date - 2021-12-04T05:59:53+05:30

కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను తమకు విడుదల చేయాలని కోరుతూ పలువురు సర్పంచులు స్థానిక డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌ను కోరారు.

డీఎల్‌పీవో కుమార్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సర్పంచ్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాడేరు, డిసెంబరు 3: కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను తమకు విడుదల చేయాలని కోరుతూ పలువురు సర్పంచులు స్థానిక డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌ను కోరారు. ఈమేరకు ఆయనకు సర్పంచులు వినతిపత్రం సమర్పించారు. గ్రామాభివృద్ధికి కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం వల్ల సర్పంచ్‌లు గ్రామాల్లో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో సర్పంచులు పాంగి పాండురంగస్వామి, బాకూరు వెంకటరమణరాజు, సీదరి రాంబాబు, కూడా శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-04T05:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising