ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేతనాల కోసం పారిశుధ్య కార్మికుల ధర్నా

ABN, First Publish Date - 2021-07-27T06:00:42+05:30

వేతన బకాయిల కోసం మండలంలోని పారిశుధ్య కార్మికులు సోమవారం ఇక్కడి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

గొలుగొండ, జూలై 26 : వేతన బకాయిల కోసం మండలంలోని పారిశుధ్య కార్మికులు సోమవారం ఇక్కడి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ పద్ధెనిమిది నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఎన్నాళ్లు ఆకలి మంటలతో పనిచేయా లని ప్రశ్నించారు. కరోనా వేళ ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటేనే హడలి పోయేవారని, ఆ సమయాల్లో కూడా ప్రాణాలకు తెగించి పనిచేసినందుకు తమకు ఇచ్చిన గుర్తింపు ఇదేనా అన్నారు.  అనంతరం ఎంపీడీవో డేవిడ్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం ప్రతినిధులు తెరపల్లి సత్యనారాయణ, బంగా దారబాబు, కాగిత గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T06:00:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising