ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుయా ఆస్పత్రి మృతులకు నివాళి

ABN, First Publish Date - 2021-05-13T05:13:14+05:30

కరోనా వైరస్‌ అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ అన్నారు.

నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాజువాక, మే 12: కరోనా వైరస్‌ అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలుగుదేశం పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ అన్నారు. రుయా ఆస్పత్రిలో మృతి చెందిన వారికి సంతాపంగా 73వ వార్డు టీడీపీ కార్యాలయంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ వలన చాలామంది ప్రాణాలు కొల్పోతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నమ్మి సింహాద్రి, వియ్యపు కొండబాబు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-13T05:13:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising