ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ : ఆగివున్న ట్యాంకర్‌ను ఢీ కొన్న వ్యాన్.. ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-08-25T13:27:02+05:30

విశాఖపట్నం : జిల్లాలోని గాజువాక షీలానగర్‌ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగదింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : జిల్లాలోని గాజువాక షీలానగర్‌ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం జరిగదింది. ఆగివున్న ట్యాంకర్‌ను వ్యాన్ ఢీకొన్నది. దీంతో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను హేమంత్, ప్రసాద్‌‌గా పోలీసులు గుర్తించారు. కాగా.. మృతులిద్దరూ విజయనగరం జిల్లా వాసులు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-08-25T13:27:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising