ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యప్పస్వామి ఆలయంలో అన్నసమారాధన పునః ప్రారంభం

ABN, First Publish Date - 2021-10-21T06:02:01+05:30

షీలానగర్‌ అయ్యప్పస్వామి ఆలయంలో మణికంఠ జ్యోతి భక్త సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిత్యాన్న సమారాధన కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు.

అన్నసమారాధనలో పాల్గొన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కిరెడ్డిపాలెం, అక్టోబరు 20: షీలానగర్‌ అయ్యప్పస్వామి ఆలయంలో మణికంఠ జ్యోతి భక్త సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిత్యాన్న సమారాధన కార్యక్రమాన్ని పునః ప్రారంభించారు. కొవిడ్‌ కారణంగా గత ఏడాది మే నెలలో నిలిపివేసిన ఈ కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షుడు చరపాక నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆలయంలో అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు నంబారు రాజు, విశ్వేశ్వరరావు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-21T06:02:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising