ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమగ్ర సర్వేతో రైతుల భూములకు రక్షణ

ABN, First Publish Date - 2021-01-24T06:10:08+05:30

రైతుల భూములు, గ్రామ కంఠాల పరిరక్షణ కోసమే సమగ్ర భూ సర్వేను ప్రభుత్వం చేపడుతున్నదని ఆర్డీవో సీతారామారావు చెప్పారు.

డ్రోన్‌ కెమెరా సర్వే ప్రారంభిస్తున్న ఆర్డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్డీవో సీతారామారావు


కొత్తూరు, జనవరి 23: రైతుల భూములు, గ్రామ కంఠాల పరిరక్షణ కోసమే సమగ్ర భూ సర్వేను ప్రభుత్వం చేపడుతున్నదని ఆర్డీవో సీతారామారావు చెప్పారు. సంపతిపురం పంచాయతీ టి.వెంకుపాలెం గ్రామంలో శనివారం డ్రోన్‌ కెమెరాలతో రీ సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సర్వేతో రైతుల హక్కులను పరిరక్షించవచ్చన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎ.శ్రీనివాసరావు, ఎంపీడీవో పి.ఉమామహేశ్వరరావు, రెవెన్యూ డివిజనల్‌ సర్వేయర్‌ బాబూరావు, మండల సర్వేయర్లు లీల, శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-24T06:10:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising