ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడి సంపదను కాపాడండి

ABN, First Publish Date - 2021-04-13T06:12:28+05:30

రాచపల్లి పశువైద్య కేంద్రంలో వైద్యాధికారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నామని పలు గ్రామాల రైతులు వాపోయారు.

రాచపల్లి పశువైద్య కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

  రాచపల్లి పశు వైద్య కేంద్రంలో వైద్యుడ్ని నియమించాలని రైతుల డిమాండ్‌ 

 ఆస్పత్రి ఎదుట ఆందోళన


మాకవరపాలెం, ఏప్రిల్‌ 12 : రాచపల్లి పశువైద్య కేంద్రంలో వైద్యాధికారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నామని పలు గ్రామాల రైతులు వాపోయారు. ఇందులో భాగంగా సోమవారం పశువైద్య కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాచపల్లి, జి.కోడూరు, ఎరకన్నపాలెం, రామన్నపాలెం, జి.వెంకటాపురం గ్రామాల్లో పాడి సం పదపైనే చాలా మంది ఆధారప డుతు న్నారన్నారు. ఈ గ్రామాల్లో ఉన్న భూములు అన్‌రాక్‌ కంపెనీ తీసుకో వడంతో పాడిని ఆయా రైతులు నమ్ముకున్నారన్నారు. గతంలో ఇక్కడ పనిచేసే వైద్యుడు పి.నరేశ్‌ పాడేరుకు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో పశువులకు వైద్యం చేసేవారు కరువయ్యారన్నారు. ఫలితంగా వివిధ రకాల వ్యాధులతో సరైన వైద్యం అందక పశువులు మృత్యువాత పడుతున్నట్టు చెప్పారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇక్కడ పశువైద్యుడ్ని నియమించాలని రాచపల్లి సర్పంచ్‌ సతీరాముడుతో పాటు రైతులంతా కోరారు.

Updated Date - 2021-04-13T06:12:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising