ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి పన్ను పెంపు అన్యాయం

ABN, First Publish Date - 2021-06-17T06:01:59+05:30

ఆస్తి పన్ను, నీటి చార్జీల పెంపు జీవోలను తక్షణమే రద్దు చేయాలని బీజేపీ గాజవాక కన్వీనర్‌ కరణంరెడ్డి నరసింగరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీనులు డిమాండ్‌ చేశారు

ధర్నాలో మాట్లాడుతున్న బీజేపీ కన్వీనర్‌ కరణంరెడ్డి నరసింగరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ ఆధ్వర్యంలో జోనల్‌ కార్యాలయం ఎదుట ధర్నా

గాజువాక, జూన్‌ 16: ఆస్తి పన్ను, నీటి చార్జీల పెంపు  జీవోలను తక్షణమే రద్దు చేయాలని బీజేపీ గాజవాక కన్వీనర్‌ కరణంరెడ్డి నరసింగరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిమేర శ్రీనులు డిమాండ్‌ చేశారు. ఆస్తి పన్ను పెంపునకు నిరసనగా బుధవారం పార్టీ ఆధ్వర్యంలో జోనల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్తి పన్ను పెంపు అన్యాయమని,  జీవోలను ఉపసంహరించకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దీనంకొండ కృష్ణంరాజు, గొళి శంకరరావు, రోహిణి, నాగేశ్వరరావు, వర్రి లలిత, బొండా యల్లాజీ, వెన్నా శ్రీరామ్మూర్తి, చందు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T06:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising