ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల ‘స్పందన’ పునః ప్రారంభం

ABN, First Publish Date - 2021-07-27T06:19:36+05:30

నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా సోమవారం స్పందనలో భాగంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జూలై 2(ఆంధ్రజ్యోతి): నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా సోమవారం స్పందనలో భాగంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కరోనా కారణంగా ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశారు. కేసుల తీవ్రత అదుపులోకి రావడంతో పునఃప్రారంభించారు. పోలీస్‌ బ్యారెక్స్‌లో కరోనా నిబంధనల మధ్య ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ అడ్మిన్‌ వి.రజిని పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T06:19:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising