ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదు

ABN, First Publish Date - 2021-10-24T06:10:16+05:30

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కఠిన చర్యలు చేపట్టాలని అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ ఆదేశించారు.

కశింకోట జంక్షన్‌లో ట్రాఫిక్‌ను పరిశీలిస్తున్న డీఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి డీఎస్పీ సునీల్‌


కశింకోట, అక్టోబరు 23: శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కఠిన చర్యలు చేపట్టాలని అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ ఆదేశించారు. మండలంలోని కశింకోట, బయ్యవరం, తాళ్లపాలెం, నర్సింగబిల్లి, పల్లపుసోమవరం, నూతనగుంటపాలెం గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజలు ఐక్యతాభావంతో ముందుకు సాగాలన్నారు. రాజకీయ విభేదాలు, కక్షలు విడనాడాలని సూచించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పారు. గ్రామాల్లో ప్రజలు అల్లర్లకు దిగకుండా చైతన్యవంతుల్ని చేయాలని పోలీసులను ఆదేశించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో రూరల్‌ సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఎల్‌.సురేశ్‌కుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-10-24T06:10:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising