ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్ ఫ్లాంట్ కోసం వైసీపీ ఎంపీలు ఎందుకు పోరాటం చేయరు?: పల్లా శ్రీనివాసరావు

ABN, First Publish Date - 2021-12-26T20:31:54+05:30

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు పొరాటం చేయడం లేదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు పొరాటం చేయడం లేదని విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెబుతున్న వైసీపీ నేతలు..  గంగవరం పోర్ట్‌లో రాష్ట్ర వాటాను ఆదానీకి ఎందుకు అమ్మేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వైసీపీ ద్వంద్వ వైఖరి వదిలి పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్త శుద్ధితో పోరాటం చేయాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగే వరకు తెలుగు దేశం పార్టీ పోరాటం కొనసాగుతుందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-26T20:31:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising