ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న ఆలయంలో కొనసాగుతున్న పవిత్రోత్సవాలు

ABN, First Publish Date - 2021-09-18T05:52:01+05:30

సింహాచలేశుడి సన్నిధిలో వార్షిక తిరు పవిత్రోత్సవాలు రెండవరోజైన శుక్రవారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు డా.టీపీ రాజగోపాల్‌ మాట్లాడు తూ బింబం అంటే ధ్రువమూర్తి, కుంభం అంటే కలశం, మండలం అంటే ప్రకృతి, హోమకుండం అంటే అగ్ని అని, చతుర్విద అర్చనలు చేయడమే చతుష్టానార్చనంగా వివరించారు.

ప్రత్యేక అలంకరణలో గోవిందరాజస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, సెప్టెంబరు 17:  సింహాచలేశుడి సన్నిధిలో వార్షిక తిరు పవిత్రోత్సవాలు రెండవరోజైన శుక్రవారం కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యులు డా.టీపీ రాజగోపాల్‌ మాట్లాడు తూ బింబం అంటే ధ్రువమూర్తి, కుంభం అంటే కలశం, మండలం అంటే ప్రకృతి, హోమకుండం అంటే అగ్ని అని,  చతుర్విద అర్చనలు చేయడమే  చతుష్టానార్చనంగా వివరించారు. ఉత్సవాలలో భాగంగా సుప్రభాత సేవ, ప్రభాత ఆరాధనలు అనంతరం గోవిందరాజాస్వామిని ఉభయ దేవేరులతో అధిష్టింపజేసి సుదర్శన పెరుమాళ్‌ను యాగశాలలో వేదికపై ఉంచారు.  ప్రత్యేక హోమాలు జరిపి పూర్ణాహుతి ఇచ్చారు. 

Updated Date - 2021-09-18T05:52:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising