ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భీమిలిలో రూ.60 కోట్ల స్థలం ఆక్రమణ

ABN, First Publish Date - 2021-06-12T05:52:43+05:30

భీమునిపట్నంలో ఆక్రమణకు గురైన రూ.60 కోట్ల విలువైన స్థలాన్ని వీఎంఆర్‌డీఏ అధికారులు స్వాఽధీనం చేసుకున్నారు.

ఆక్రమిత స్థలాన్ని పరిశీలిస్తున్న కమిషనర్‌ కోటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వాధీనం చేసుకున్న వీఎంఆర్‌డీఏ అధికారులు

విశాఖపట్నం, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): భీమునిపట్నంలో ఆక్రమణకు గురైన రూ.60 కోట్ల విలువైన స్థలాన్ని వీఎంఆర్‌డీఏ అధికారులు స్వాఽధీనం చేసుకున్నారు. టౌన్‌ సర్వే నంబరు 1507, 1521లలో వీఎంఆర్‌డీఏకు 3.09 ఎకరాల భూమి ఉంది. అయితే దానిని ఇటీవల కొంతమంది చదును చేసి, ప్రహరీ నిర్మించారు. దీనిపై సమాచారం అందుకున్న కమిషనర్‌ కోటేశ్వరరావు శుక్రవారం ఎస్‌ఈ రామమోహన్‌రావు, ఇన్‌చార్జి ఎస్టేట్‌ అధికారిణి మనీషా త్రిపాఠి తదితరులతో కలిసి వెళ్లి పరిశీలించారు. భూమికి సరిహద్దులు నిర్ణయించి, వెంటనే చుట్టూ కంచె వేయాలని ఆదేశించారు. ఆ భూమిలో సంస్థ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.  


Updated Date - 2021-06-12T05:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising