ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2021-09-17T06:00:13+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలకు గురువారం ఆయా ప్రధానోపాధ్యాయులు నోటిఫికేషన్లు విడుదల చేశారు.

నక్కపల్లి హైస్కూల్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న హెచ్‌ఎం రాణీలలిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

పాయకరావుపేట/నక్కపల్లి/ఎస్‌.రాయవరం/కోటవురట్ల, సెప్టెంబరు 16 : ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీ ఎన్నికలకు గురువారం ఆయా ప్రధానోపాధ్యాయులు నోటిఫికేషన్లు విడుదల చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాయకరావుపేట ఎంఈవో కేఎన్‌ గాంధీ మాట్లాడుతూ ఓటర్ల జాబితాల్లో అభ్యంతరాలను ఈ నెల 20వ తేదీన స్వీకరించి, అదే  రోజు తుది జాబితాలు విడుదల చేస్తామన్నారు. 22వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి ఎన్నికలు నిర్వహించి, మధ్యాహ్నం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకోనున్నారన్నారు. ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఓటరు, రేషన్‌ కార్డు, ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్సు వంటి వాటిలో ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకు రావాలన్నారు. నక్కపల్లి హైస్కూల్‌లో నోటిఫికేషన్‌ విడుదల కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని రాణీలలిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే, ఎస్‌.రాయవరం, కోటవురట్ల మం డలాల్లోని పాఠశాలల్లోనూ ఆయా ప్రధానోపాధాయయులు నోటిఫి కేషన్‌ను విడుదల చేశారు. 

Updated Date - 2021-09-17T06:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising