ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసులు

ABN, First Publish Date - 2021-08-07T22:24:28+05:30

ముగ్గురు టీడీపీ కార్పొరేటర్లకు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ముగ్గురు టీడీపీ కార్పొరేటర్లకు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ వైసీపీకి అనుకూలంగా గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. 69 వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి, 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావులకు పల్లా శ్రీనివాస్ షోకాజ్ నోటీసులిచ్చారు.

Updated Date - 2021-08-07T22:24:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising