ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యకారుల కుటుంబాలకు ఆసరా

ABN, First Publish Date - 2021-01-21T05:32:42+05:30

సముద్రంలో చేపలవేటకు వెళ్లి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్‌ మత్స్యకార ప్రమాద బీమా పథకం కింద మంజూరైన పరిహారం చెక్కులను బుధవారం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు.

పరిహారం చెక్కులు అందజేస్తున్న మంత్రి ముత్తంశెట్టి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేటకు వెళ్లి చనిపోయిన వారికి బీమా పరిహారం అందజేత

చెక్కులు అందజేసిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 

సీతమ్మధార, జనవరి 20: సముద్రంలో చేపలవేటకు వెళ్లి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్‌ మత్స్యకార ప్రమాద బీమా పథకం కింద మంజూరైన పరిహారం చెక్కులను బుధవారం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. సీతమ్మధారలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. గత ఏడాది ఆగస్టులో భీమిలి నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు చెందిన ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి చనిపోయారు. వీరికి రూ.10 లక్షలు బీమా మొత్తం మంజూరైంది.

Updated Date - 2021-01-21T05:32:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising