ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ఫైబర్ నెట్ మరింత బలోపేతం: మంత్రి గౌతమ్

ABN, First Publish Date - 2021-01-21T16:07:22+05:30

ఏపీ ఫైబర్ నెట్ మరింత బలోపేతం చేస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఏపీ ఫైబర్ నెట్ మరింత బలోపేతం చేస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం మంత్రి అవంతి శ్రీనివాస్ నివాసంలో పరిశ్రమల శాఖ మంత్రి  గౌతమ్ రెడ్డితో పాటుగా వివిధ పారిశ్రామిక వర్గాలతో  జిల్లాలో ఉన్న సమస్యలపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూఫిబ్రవరిలో పరిశ్రమల శాఖ, టూరిజం శాఖ సంయుక్తంగా ఒక మీటింగ్ విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం తీసుకు వస్తామని... అందుకు సుమారు ఐదు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు.  ఐటీ రంగానికి ఏపీలో మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. మెడిటెక్ జోన్, ప్రపంచంలోనే అత్యుత్తమమైన వ్యవస్థ అని,  దీనివల్ల ఇప్పుడు అనేక ఉత్పత్తులు మనకు తక్కువ ధరకు  లభించాయని మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-01-21T16:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising