ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అవంతి నివాసం ముందు మృతుడి బంధువుల ఆందోళన

ABN, First Publish Date - 2021-11-10T14:32:07+05:30

మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనం ఢీకొనడంతో సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనం ఢీకొనడంతో సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం మంత్రి నివాసం ముందు నిరసనకు దిగారు. నిన్న సీఎం కాన్వాయ్‌లో ఎయిర్‌పోర్టు నుంచి వస్తుండగా మంత్రి వాహనం ఢీకొనడంతోనే సూర్యనారాయణ మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. సీసీ పూటేజీలో మంత్రి వాహనమే ఢీ కొట్టినట్లు చూసామని  బంధువులు వెల్లడించారు. తమ కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుడు సూర్యనారాయణ స్వస్థలం విజయనగరంజిల్లా గజపతినగరం. మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళనతో మంత్రి ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. సూర్యనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

Updated Date - 2021-11-10T14:32:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising