ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింహాచలం దేవస్థానం పుష్కరిణిని సందర్శించిన మంత్రి Avanti

ABN, First Publish Date - 2021-08-21T18:16:58+05:30

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పుష్కరణిని మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారం సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పుష్కరణిని   మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారం సందర్శించారు. పుష్కరిణి చుట్టూ వాకింగ్ ట్రాక్, భక్తులకు మెరుగైన సదుపాయాల కోసం త్రాగునీరు, పార్కు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ తన తండ్రి పేరు మీద ప్రారంభించిన రియల్ ఎస్టేట్ బ్రోచర్‌ను మంత్రి అవంతి విడుదల చేశారు. 

Updated Date - 2021-08-21T18:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising